Vizianagaram: Bobbili యుద్ధానికి, సిరిమానోత్సవానికి సంబంధమేంటో తెలుసా? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2021-10-18
Просмотров: 114477
బొబ్బిలి, విజయనగరం రాజుల మధ్య 1757 వరకు స్నేహం కొనసాగింది. ఆ సమయంలో బొబ్బిలి రాజుగా రాజా గోపాలకృష్ణ రంగారావు, విజయనగరం రాజుగా పూసపాటి పెద విజయరామరాజు ఉండేవారు. తర్వాత ఈ రెండు రాజ్యాల సరిహద్దు వాగుల్లోని నీటి వాడకం విషయంలో వివాదం తలెత్తింది. అది యుద్ధానికి దారి తీసింది. అదే బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి యుద్ధానికి, ఏటా దసరా తర్వాత మంగళవారం నాడు విజయనగరంలో జరిగే సిరిమానోత్సవానికి సంబంధం ఉంది. అదేమిటో వీడియోలో చూడండి.
#Sirimanotsavam #BattleOfBobbili #Dasara
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: