అమావాస్య సందర్భంగా వాసవి జాగృతి క్లబ్, కారంపూడి గుప్పెడు బియ్యం ద్వారా, దాతల సహాయం భోజనాలు పంపిణీ
Автор: Sri Vasavi seva Annaprasadha committee
Загружено: 2025-11-20
Просмотров: 188
అమావాస్య రోజున గుప్పెడు బియ్యం ద్వారా, దాతల సహాయంతో 300 మందికి అన్న ప్రసాద భోజనాలు పంపిణీ
కారంపూడి వాసవి జాగృతి క్లబ్ పర్యవేక్షణలో
అమరావతి న్యూస్... కారంపూడి
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద వాసవి జాగృతి క్లబ్, కారంపూడి పర్యవేక్షణలో అమావాస్య రోజున గుప్పెడు బియ్యం సేకరించిన బియ్యాన్ని మరియు కూరలు, సాంబారు, పెరుగు ఇతర ఖర్చుల నిమిత్తం ఇచ్చిన 10 మంది దాతల సహాయంతో 300 మందికి అన్న ప్రసాద భోజనాలు పంపిణీ చేయడం జరిగినది, ఈ నారాయణ సేవా కార్యక్రమంలో వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ భవిరిశెట్టి. రామారావు, క్లబ్ అధ్యక్షులు కరాలపాటి ఆదినారాయణ, ట్రెజరర్ ఆతుకూరి భాస్కర్, జాగృతి మహిళా సభ్యులు మద్దు హైమావతి, కరాలపాటి విజయలక్ష్మి, ఆతుకూరి అంజని, ఊటుకూరి వెంకాయమ్మ, కొల్లిపర వెంకటలక్ష్మి కుమారి, యక్కల రమాదేవి, గుండా మహేశ్వరి, సూరే ధనలక్ష్మి, చిన్ని అనంతలక్ష్మి, ఊటుకూరి వాణి, కరాలపాటి లక్ష్మి, కరాలపాటి శ్రావణి తదితరులు ఈ నారాయణ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: