వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం🙏# vadapalli
Автор: lordbalajikonaseema
Загружено: 2025-11-21
Просмотров: 222
వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారికి భారీగా హుండీ ఆదాయం
27 రోజులకు 1.59 కోట్ల ఆదాయం
కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం రూ.1,30,38,579లు ఆదాయంగా లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి రూ. 29,06,170 ల ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను రూ.1,59,44,749 లు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదు తో పాటు 15 గ్రాముల బంగా
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: