పేట లో మైత్రి మాల్ లో పాయల్ రాజ్ పుత్ సందడి
Автор: JDRNEWS
Загружено: 2026-01-08
Просмотров: 99
నాయుడుపేటలో మైత్రి మాల్ ఓపెనింగ్ సందర్భంగా సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. ఇక్కడ ఆమెను చూడ్డానికి జనం పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కచేరి ఆకట్టుకుంది. పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పోలీసులు , నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: