కోనసీమలోప్రభలు - Prabhalu Konaseema East Godavari
Автор: Konaseema Life
Загружено: 2022-01-16
Просмотров: 229057
కోనసీమ లో వందల ఏళ్ళ నుండి జరుగుతున్నా ఈ ప్రభల ఉత్సవాలకు చాల ప్రాముఖ్యత ఉంది . తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం మామిడికుదురు సమీపం లో కొర్లగుంట లో వరిపొలాల మధ్యలో జరిగే ప్రభల తీర్థం ఈ రోజు వీడియో లో చూడగలరు .
పెదపట్నం గ్రామం నుండి వచ్చే ప్రభలు ముందుగా గ్రామాలలో ఊరేగిస్తారు . పరమేశ్వరుని ప్రతిరూపమైన రుద్రప్రభలను కొబ్బరితోటలు దాటుకుని , కాలువలు దాటించి , వరి పొలాల మధ్యలో నుండి భక్తి శ్రద్దలతో తీర్దానికి తీసుకు వస్తారు . ఈ తీర్థం లో చుట్టుప్రక్కల గ్రామాలనుండి మరియు ఇతర ప్రాంతాలనుండి వచ్చి ఈ ప్రభలను దర్శించుకుంటారు .
సాయంత్రం అయ్యేలోపు ప్రభలను తిరిగి గ్రామాలకు తీసుకువెళ్లే దృశ్యాలు ఈ వీడియో లో మీరు చూస్తారు .
కరోనా తో రెండు సంవత్సరాలుగా బయటికి రాని ప్రజలంతా పిల్ల పాపలతో కలసి ఈ తీర్దాలను దర్శించు కున్నారు . ఈ ప్రభలు కాల్వలు దాటేటప్పుడు మరెప్పుడు చూడనంత జనం తరలి వచ్చారు .
ఈ ప్రభలను కనులారా చూసుకుని భక్తితో నమస్కరించి , మరో సంవత్సరం పాటు ఈ సంక్రాంతి తీర్దాలు , పిల్లలకు రంగుల రాట్నాలు (jaintweel ) ప్రభల జ్ఞాపకాలను మదిలో నింపుకుని ...... మరెప్పుడు సంక్రాంతి వస్తుందా .... అని ఎదురుచూస్తూ ఉంటాము
Like This Video Share & SUBSCRIBE !
Don t miss next updates.
Join this channel to get access to perks:
/ @konaseemalife
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: