Ayodhya: Ram Mandir నిర్మాణానికి భూమి పూజ చేసిన PM Narendra Modi | BBC News Telugu
Автор: BBC News Telugu
Загружено: 2020-08-05
Просмотров: 27648
అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం పూర్తయింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం కోసం నక్షత్ర ఆకారంలో ఉన్న అయిదు వెండి ఇటుకలను ఉపయోగించారు. హరిద్వార్ నుంచి గంగాజలం, దేశంలోని ఇతర నదుల నుంచి నీటిని తెచ్చి ఈ పూజలలో వినియోగించారు.
#Ayodhya #RamMandir #NarendraModi
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: