చనిపోయిన వ్యక్తి కి ఉన్న భూమి కుటుంబ సభ్యులకి ఎలా రావాలి/Land Registration after death/Rgistration
Автор: Meeseva Anusha
Загружено: 2025-10-29
Просмотров: 53582
భూమి పేరు మార్పు (పట్టా / పహాణి మార్పు) విధానం:
1. ముందుగా కావలసిన పత్రాలు:
మరణ సర్టిఫికెట్
లీగల్ హీర్ సర్టిఫికేట్ (వారసత్వ ధృవీకరణ)
పాత పట్టా లేదా సేల్ డీడ్
వారసుల ఆధార్ / ఐడీ ప్రూఫ్
ఇతర వారసుల NOC (అవసరమైతే)
2. ఎక్కడ దరఖాస్తు చేయాలి:
మీ ప్రాంత తహసిల్దార్ కార్యాలయంలో లేదా మున్సిపల్ ఆఫీస్లో “Mutation” (పట్టా మార్పు) కోసం దరఖాస్తు చేయాలి.
3. విధానం:
పై పత్రాలతో అప్లికేషన్ సమర్పించాలి.
రేవెన్యూ అధికారులు స్థల పరిశీలన చేసి, పహాణిలో కొత్త పేరును నమోదు చేస్తారు.
4. వసియత్ (Will) ఉంటే:
ఆ ఆధారంగా రిజిస్ట్రేషన్ & మార్పు సులభంగా చేయవచ్చు.
వసియత్ లేకపోతే లీగల్ హీర్ సర్టిఫికేట్ తప్పనిసరి.
5. సూచన:
ఈ ప్రక్రియకు 15–30 రోజులు పడుతుంది.
పూర్తయిన తర్వాత కొత్త పహాణి/పట్టా పొందవచ్చు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: