బషీర్ బాగ్ ఎల్.ఐ.సి బ్రాంచ్ కార్యాలయంలో ఆట పాటలతో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలలు
Автор: Telangana Roundup
Загружено: 2025-10-01
Просмотров: 67
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో ప్రతి ఒక్కరూ లైఫ్ ఇన్సూరెన్స్ ని చేసుకోవాలని హైదరాబాద్ సిటీ బ్రాంచ్ టు లియాఫీ ప్రెసిడెంట్స్ చింతల వెంకటరెడ్డి, వి.మురళీకృష్ణ అన్నారు.
బషీర్ బాగ్ బ్రాంచ్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలను ఉద్యోగులు ఆట పాటలతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేనేండ్ల నుండి కేంద్ర ప్రభుత్వంతో జీఎస్టీపై లియాఫీ పోరాటం చేసిందని గుర్తు చేశారు.
నేడు జీఎస్టీని తీసివేయడంతో పాలసీ దారునికి సులువుగా మారుతుందన్నారు. ఏజంట్లు ఉంటేనే ఎల్ఐసీ ఉంటుందన్నారు.
ఏజెంట్లు వల్లనే ఉద్యోగులున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి దసరా పండుగ శుకాంక్షలను తెలిపారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: