కేంద్ర విమాన శాఖ విఫలమయింది
Автор: EYE FOCUS MEDIA
Загружено: 2025-12-07
Просмотров: 8
విశాఖపట్నం
మాజీ మంత్రి అమర్ నాథ్ కామెంట్స్.
ప్రయాణికులు కొన్ని రోజులుగా జబ్బంది పడుతున్నారు.
కేంద్ర విమాన శాఖ విఫలమైంది.
జూన్ 12 న ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది.
అస్థలం లో రీల్స్ చేసుకునారన్నా ఆరోపణలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడి పై ఉంది.
ఇండిగో పరిణామాలపై లోకేష్ పర్యవేస్తున్నారన్నా టి డి పి నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు.
ఇండిగో పరిణామల నేపథ్యంలో వేలమంది ప్రయానికులు ఇబ్బంది పడుతున్నారు.
కొత్త నిబంధనలు అమలుచేసినపుడు దాని పరిణామాలు సంబంధిత శాఖ అంచనా వేయాలి.
కేంద్ర ప్రభుత్వం.. మంత్రి..మందస్తు జాగ్రత్త లేకకపోవడం వలనే ప్రయాణికులు ఇబ్బందులు.
రామ్మోహన్ నాయుడు.. రీల్స్ చేసుకోవడo తప్పా.. విమాన అభివృద్ధి సూన్యం.
బోగాపురం విమానశ్రయ అభివృద్ధి చేసింది వైసీపీ నే..
మూడేళ్ళ లో పూర్తి చేస్తామని ముందే చెప్పాం.
రాష్ట్రం లో చేసే.. అభివృద్ధి కార్యక్రమాలలో రామ్మోహన్ నాయుడి కి తగిన ప్రధాన్యత ఇవ్వడం లేదు.
లోకేష్ ని ప్రమోషన్ చేయదానికే ప్రాధాన్యత.
ఎఫ్ ఏ టి ఎల్ నామ్స్ ని ఇప్పడు పక్కన పెడుతున్నామని చెప్పడం దారుణం.
ఇండిగో తో కేంద్రానికి ఉన్న లాలూచి ఏంటి.
అన్నీ ప్రయివేటి ఎయిర్ లైన్స్ ఉంటే.. ప్రయానికులకు న్యాయం జరుగుతుంది.
కేంద్రమంత్రి రీల్స్ చేయడం మానేసి.. విమాన ప్రయానికుల ఇబ్బందులపై శ్రద్ద పెట్టండి.
మూడు నెలలు నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు.
ప్రొడెక్షన్ బట్టి జీతాలు ఇస్తామని స్టీల్ ప్లాంట్ చెప్పడం దారుణం.
స్టీల్ ప్లాంట్ లో 42 విభాగాలు ప్రైవేటు పరం చేశారు.
టి డి పి, కేంద్ర మా త్రి పబ్లిసిటీ పిచ్చి వలన దేశంలో ఎపి పరువు పోయింది.
గతంలో ఎయిర్ ఇండియా. ప్ర మాదం.. ఇండిగో విమాన సంస్థ పరిణామల నేపథ్యంలో... కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: