PRIYANEWS తిరుచానూరు వాహనంపై పట్టాభిరాముడు అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Автор: PRIYANEWS
Загружено: 2025-11-20
Просмотров: 1
హనుమంత వాహనంపై పట్టాభిరాముడు అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారు పట్టాభిరాముడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం వాహన మండపంలోహనుమంత వాహనంపై అమ్మవారిని అదిష్టించి సర్వాంగ సుందరంగా అలంకరించారు అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధులలోని భక్తులు అమ్మవారికి కర్పూర నిరాజనాలు అందించారు ఈవాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు , ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: