దేశం కోసం ప్రాణాలిచ్చే మాకే.. ఈ నెల్లూరు జిల్లాలో భద్రత లేదు..! - NDN News
Автор: NDN News
Загружено: 2026-01-19
Просмотров: 2970
దేశం కోసం ప్రాణాలిచ్చే మాకే..
ఈ నెల్లూరు జిల్లాలో భద్రత లేదు..!
=====================
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని బోడసిద్దాయ పల్లి గ్రామానికి చెందిన ఓ BSF జవాన్ ఎస్పీ కార్యాలయం ముందే కన్నీటి పర్యంతమయ్యాడు. పండుగ సెలవుల కోసం వచ్చిన తనపై.. ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారని.. పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. మూడు రోజులైనా చర్యలు తీసుకోలేదని.. అడిగితే పోలీసులు వెటకారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. బోర్డర్ లో దేశం కోసం తాము ప్రాణాలిస్తుంటే.. ఇక్కడ కనీసం తమను పట్టించుకోవడం లేదన్నారు. తమకే భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: