భారత దేశంలో క్రైస్తవ్యం సృష్టించిన సామాజిక విప్లవం
Автор: kreesthu pilupu { క్రీస్తు పిలుపు }
Загружено: 2025-01-16
Просмотров: 82061
మన భారతదేశంలోని ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సనాతన ధర్మం మా హిందూ ధర్మం అని చెప్పుకుంటూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న హిందూ పెద్దలు ఒక్కసారి ఈ అంశాలను పరీక్షించండి పరిశోధించండి.. మీ సనాతన గ్రంధాలలో ఉన్న సారాంశాలను పసిగట్టండి. దూర ప్రాంతాల నుండి తరలివచ్చి విదేశీ మిషనరీలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భారతదేశం లోని ఎంతోమంది అణగారిన బీద ప్రజల ప్రాణ మానా,ధన, గౌరవాలను కాపాడుటకై తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఫణంగా పెట్టి ఈ దేశంలో చాలామందిని కాపాడారు. అది తెలిసిన తెలియని వారిలా సనాతన ధర్మం గొప్పది అని చెప్పుకుంటూ క్రైస్తవ మిషనరీలను వారు నమ్ముకున్న ధర్మాన్ని దూషిస్తున్నారు. కొంతమంది హిందూ మతోన్మాదుల కు ఇలాంటి సందేశాలను చేర వేయండి......
పార్ట్...1👇👇👇👇👇
• భారత దేశంలో క్రైస్తవ్యం సృష్టించిన సామాజిక...
పార్ట్..2👇👇👇👇👇
• సనాతనంధర్మం లో ఎక్కడుంది నిజాయితీ,,రూపు మా...
ప్రతి ఒక్కరికి తప్పక ఈ వీడియోలను చేర వేయండి మనం తెలుసుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి...🙏🙏🙏🙏🙏..🔥❤️😍
kreesthu pilupu team...
#praveenpagadala
#indology #cristiansinindia
#jamesannamesseges #desireofchristchannel #brojamesmessages #kreesthupilupu #2025seminar #jamesannaseminar2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: