PRIYANEWS తిరుచానూరు ముత్యపుపందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ
Автор: PRIYANEWS
Загружено: 2025-11-18
Просмотров: 4
ముత్యపుపందిరిపై ధనలక్ష్మి అలంకారంలో అలమేలుమంగ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై పద్మావతి అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని వాహన మండపానికి వేంచేపు చేసి ముత్యపు పందిరి వాహనంపై అధిష్టించి సర్వాంగ సుందరంగా అలంకరించారు.అమ్మవారుముత్యపు పందిరిపై తిరుమాడ వీధులలో ఊరేగగా అమ్మవారి ముగ్త మనోహర రూపాన్ని దర్శించిన భక్తులు కర్పూర నిరాజనాల అందించారు.ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సి వి ఎస్ ఓ మురళీకృష్ణ ఆలయ అర్చకులు బాబు స్వామి, అధికారులు, పాల్గొన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: