కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోను - కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
Автор: HT Telugu
Загружено: 2025-06-01
Просмотров: 568
బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులులర్పించని వారికి సీఎం కుర్చిలో కూర్చొనే అర్హత లేదన్నారు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోమని.. కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు.#MLCKavitha #Jagruthi #Hyderabad #BRS
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: