Pranahita Pushkaralu: తెలంగాణ జీవరేఖ ప్రాణహిత.. ఈ నది ప్రాముఖ్యత, చారిత్రక విశేషాలు ఏంటంటే..
Автор: BBC News Telugu
Загружено: 2022-04-16
Просмотров: 42647
తెలంగాణ జీవరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు. ఇక్కడి తాగు, సాగు నీరుకు ప్రధాన వనరుల్లో ప్రాణహిత ఒకటి. దక్షిణ గంగగా పిలిచే గోదావరికి ప్రధాన ఉపనది ప్రాణహిత. గోదావరిలో ప్రవహించే నీటిలో మూడో వంతు నీరు ప్రాణహిత నుండి వచ్చి చేరుతుంది. తనతో పాటు మోసుకొచ్చే నీటితో గోదావరికి నిండు రూపం ఇచ్చి అఖండ గోదావరిగా మారుస్తుంది. ఇంకా ఈ నది విశేషాలేంటో చూద్దాం..
#Telangana #PranahitaPushkaralu #Godavari #Kaleshwaram
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: