అమీన్ పీర్దర్గాఉరుసుఉత్సవాలోఅన్నదాన కార్యక్రమం
Автор: MTelugunews
Загружено: 2025-11-05
Просмотров: 64
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాల సందర్బంగా వికాస్ విద్య సంస్థల ఛైర్మెన్ సుభాన్ బాషా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, మేయర్ ముంతాజ్ బేగం పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కులామతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు దర్గా ఉరుసు ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటారని వచ్చే భక్తులకు ఇలాంటి పుణ్య కార్యక్రమాలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతియేటా కూడా జరగబోయే ఉరుసు ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అరిఫుల్లా, డిష్ జిలాన్, షంషీర్, చాక్లెట్ గౌస్, అలీ అక్బర్, వికాస్ విద్య సంస్థల కరస్పాండెంట్ సుల్తాన్ బాబా పాల్గొన్నారు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: